కార్తికేయ : మా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు.. అంటూ హీరో కార్తికేయ ట్వీట్ వైరల్..

కార్తికేయ : మా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు.. అంటూ హీరో కార్తికేయ ట్వీట్ వైరల్..

నేహాశెట్టితో కలిసి తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేయవద్దు అంటూ కార్తికేయ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. కార్తికేయ ట్వీట్ ఎవరికి..?

కార్తికేయ : మా ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు.. అంటూ హీరో కార్తికేయ ట్వీట్ వైరల్..

బెదురులంక 2012 కార్తికేయ నేహా శెట్టిపై చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది

కార్తికేయ : టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ ఏడాది కాస్త గ్యాప్ తీసుకోకుండా ‘బెదురులంక 2012’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో కార్తికేయ సరసన డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఈ నెల 25న (ఆగస్టు) విడుదల కానుంది. కార్తికేయ చాలా ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్స్ ప్రారంభించాడు.

డబుల్ ఇస్మార్ట్: డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ లో గాయపడిన సంజయ్ దత్..?

రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో “ఆర్‌ఎక్స్ 100, డీజే టిల్లు, నేహాతో నాకు రొమాంటిక్ ఇమేజ్ వచ్చింది. అందుకే మా జంటపై కొన్ని అంచనాలు ఉన్నాయి. అలా రొమాన్స్ చేస్తారని కార్తికేయ చెప్పగా, నెట్‌లో ఓ వార్త వైరల్ అవుతుంది. మరియు ఈ పోస్ట్‌ కార్తికేయ వద్దకు వెళ్లగా.. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని ఆయన స్పందిస్తూ.. “ఇంటర్వ్యూ మొత్తం చూసి సరిగ్గా పోస్ట్ చేయండి. అలా కాకుండా ఇలాంటి పోస్ట్‌లు పెట్టడం వల్ల నటుడి ఇమేజ్ మరియు సినిమా ఖ్యాతి దెబ్బతింటుంది” అని ట్వీట్ చేశాడు.

జైలర్ : జైలర్ సీక్వెల్.. ఆ సినిమాలకు రెండో భాగం కూడా.. దర్శకుడు నెల్సన్ వ్యాఖ్యలు

ఇక బెదురులంక విషయానికి వస్తే.. 2012లో యుగాంతం వస్తుందని ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.. ఆ సబ్జెక్ట్‌ని సినిమాకు మెయిన్ లైన్‌గా తీసుకోని ఈ సినిమా రూపొందుతోంది. గోదావరి బెదురులంక గ్రామస్తులు ప్రచారాన్ని నమ్మి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించబోతున్నారు. కొత్త దర్శకుడు క్లాక్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *